ఈ రోజు తిరుప్పావై 24వ రోజు పాశురము ప్రవచనములు మరియు భక్తి గానం కార్యక్రమాలు – అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు, 8-JAN-18
తిరుప్పావై 24వ రోజు పాశురము (8-JAN-2018)
అన్ఱివ్వులగమ్ అళందాయ్ అడి పోత్తి
శెన్ఱంగు త్తెన్-ఇలంగై శెత్తాయ్ తిఱల్ పోత్తి
పొన్ఱచ్చకడం ఉదైత్తాయ్ పుగర్ పోత్తి
కన్ఱుకుణిలా వెఱిందాయ్ కరిల్ పోత్తి
కున్ఱుకుడైయా వెడుత్తాయ్ కుణమ్ పోత్తి
వెన్ఱు పకై కెడుక్కుమ్ నిన్ కైయిల్ వేల్ పోత్తి
ఎన్ఱెన్ఱుమ్ శేవకమే యేత్తి ప్పఱైకొళ్వాన్
ఇన్ఱు యాం వందోం ఇరంగ్-ఏలోర్ ఎంబావాయ్
శెన్ఱంగు త్తెన్-ఇలంగై శెత్తాయ్ తిఱల్ పోత్తి
పొన్ఱచ్చకడం ఉదైత్తాయ్ పుగర్ పోత్తి
కన్ఱుకుణిలా వెఱిందాయ్ కరిల్ పోత్తి
కున్ఱుకుడైయా వెడుత్తాయ్ కుణమ్ పోత్తి
వెన్ఱు పకై కెడుక్కుమ్ నిన్ కైయిల్ వేల్ పోత్తి
ఎన్ఱెన్ఱుమ్ శేవకమే యేత్తి ప్పఱైకొళ్వాన్
ఇన్ఱు యాం వందోం ఇరంగ్-ఏలోర్ ఎంబావాయ్
శ్రీమాన్ డింగరి రామాచార్యుల వర్యవేక్షణలో శ్రీమాన్ భాస్కరభట్ల ఆంజనేయశర్మ గారి తిరుప్పావై ఉపన్యాసంలో భాగంగా ఈ రోజు 24వ పాశురము యొక్క విశేషములు చెప్పారు.
భక్తి గోష్ఠి గానం కార్యక్రమాల భాగంగా ఈ రోజు శ్రీమతి సువర్ణకుమారి మరియు శ్రీమతి లావణ్యా బృందం పాడిన భజన, భక్తి గీతాలు అలరించాయి.
ఈ రోజు తిరుప్పావై ప్రవచనములు మరియు భక్తి గానం కార్యక్రమాలని జర్నలిస్ట్ కె.ఎల్. నరసింహా రావు, మేనేజింగ్ ఎడిటర్ www 24x7onlinenews.com సమన్వయం చేసారు.
అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వికాసతరంగిణి శ్రీమాన్ తోట వంశీకృష్ణ, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం తెలంగాణ బాషా సాంస్కృతిక శాఖ సహకారంతో, శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి మంగళా శాసనములతో, శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం, జిల్లెలగూడ, రంగారెడ్డి జిల్లా వారి సౌజన్యంతో, వికాస తరంగిణి మీర్పేట్ సహకారంతో, సీనియర్ జర్నలిస్ట్ వద్ది రాజు జనార్ధన రావు సమర్పణలో, జర్నలిస్ట్ కె.ఎల్. నరసింహా రావు మరియు శ్రీ వేముల రాజేశ్వర రావు సమన్వయంతో, శ్రీమాన్ డింగరి రంగాచార్యులు గారి పర్యవేక్షణలో ప్రముఖ ధార్మికోపన్యాసకులు, వాక్యత శ్రీ భాస్కరభట్ల ఆంజనేయశర్మ (ఎం.ఏ. జ్యోతిష్యం) గారిచే తిరుప్పావై ప్రవచనములు జరుగుతున్నాయ.
ఈ తిరుప్పావై ప్రవచనములు మరియు ఇతర భక్తి గోష్ఠి గానం కార్యక్రమాలు ప్రతి రోజు సా|| 6 గంటల నుండి జరుగుతాయి. వచ్చే నెల జనవరి 14వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు గరుగుతాయిని, అందరూ ఆహ్వానితులే అని వద్ది రాజు జనార్ధన రావు తెలిపారు.