Reading:24x7onlinenews.com (17.08.19): శనివారం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి; అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ రింగ్ రోడ్డు పనులను మరియు దేవాలయ ప్రాంగణంలో జరుగుతున్న నిర్మాణ పనులన్నింటినీ పరిశీలించి పలు సూచనలు చేశారు
24x7onlinenews.com (17.08.19): శనివారం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి; అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ రింగ్ రోడ్డు పనులను మరియు దేవాలయ ప్రాంగణంలో జరుగుతున్న నిర్మాణ పనులన్నింటినీ పరిశీలించి పలు సూచనలు చేశారు
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం యదాద్రిలో పర్యటించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ రింగ్ రోడ్డు పనులను పరిశీలించారు. దేవాలయ ప్రాంగణంలో జరుగుతున్న నిర్మాణ పనులన్నింటినీ దాదాపు రెండున్నర గంటల పాటు ముఖ్యమంత్రి కాలినడకన కలియతిరిగి పరిశీలించి పలు సూచనలు చేశారు